జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఇంచార్జి కలెక్టర్
కడప (న్యూస్ వెలుగు) : రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ... Read More
కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి
పాణ్యం (న్యూస్ వెలుగు) : కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ... Read More
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోం: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పాణ్యం (న్యూస్ వెలుగు): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా "రచ్చబండ - కోటి సంతకాల సేకరణ" కార్యక్రమం కల్లూరు అర్బన్, 31వ వార్డు నందు బుధవారం పాణ్యం ... Read More
రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు
కర్నూలు (న్యూస్ వెలుగు): రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంఘం కార్యదర్శి మంచికంటి అవినాష్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపిక పోటీలు సీనియర్ ... Read More
రేపు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం
Sekకర్నూలు (న్యూస్ వెలుగు): నగర పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు గురువారం ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో ... Read More
ఓట్ల చోరీతోనే… అధికారంలోకి వచ్చిన బిజెపి : కాంగ్రెస్
https://youtube.com/shorts/1J9rsmBsikw?si=wix_tKoyYz2OPtzK నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు): డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త, న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి, నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు అడ్మిన్ న్యాయవాది ... Read More
ఐదు రోజులు భారీ వర్షాలు మత్స్యకారులను హెచ్చరించిన వాతావరణ శాఖ
అమరావతి (న్యూస్ వెలుగు): బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం రేపు మధ్యాహ్ననికి నైరుతి,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ఆతదుపరి ... Read More

