అక్రమ నిర్మాణాలను గుర్తించడంలో జాప్యం ఎందుకు?
కర్నూలు (న్యూస్ వెలుగు): కర్నూలు నగరంలోని ప్రతి సచివాలయ పరిధిలో ప్లానింగ్ కార్యదర్శిలు, అమినిటీస్, వెల్ఫేర్ కార్యదర్శులతో కలిసి అక్రమ నిర్మాణాలను గుర్తించమని పదేపదే చెప్తున్నప్పటికీ ఎందుకు జాప్యం ... Read More
పాకిస్తాన్ కు మరో అవకాశం ఇవ్వం: ఆర్మీ చీఫ్ జనరల్
న్యూస్ వెలుగు రాజస్తాన్: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ను హెచ్చరించారు. ఉగ్రవాదం పేరుతో భారత్ వైపు కొత్త కుయుక్తులు వేయాలనే ఆలోచన చేస్తే , ... Read More
పిల్లలకు దగ్గు సిరప్ల వాడకంపై రాష్ట్రాలకు కేంద్రం కిలక సూచనలు
ఢిల్లీ న్యూస్ వెలుగు: పిల్లల జనాభాలో దగ్గు సిరప్ల హేతుబద్ధమైన వాడకంపై కేంద్రం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సలహా జారీ చేసింది. రెండు సంవత్సరాల ... Read More
భారీ వర్షాలతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: సీఎం
అమరావతి (న్యూస్ వెలుగు): ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ... Read More
పోలవరం ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి
అమరావతి (న్యూస్ వెలుగు): పోలవరం ప్రాజెక్టుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ... Read More
మంత్రివర్గ సమావేశంలో కీలక సూచనలు చేసిన సీఎం
అమరావతి (న్యూస్ వెలుగు): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ... Read More
రోబో వంట శాలను పరిశీలించిన సీఎం
అమరావతి (న్యూస్ వెలుగు): దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ నిర్వాహాకులు గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎక్స్ పో గ్రౌండ్సులోని ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ... Read More

