ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటనున్న
అమరావతి ( న్యూస్ వెలుగు ): పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా గంటకు10కి.మీ వేగంతో కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతానికి ఇది విశాఖపట్నంకి 360కి.మీ., గోపాల్పూర్(ఒడిశా)కి360కి.మీ., ... Read More
గుక్కెడు నీరు కోసం ఏళ్లుగా కష్టాలు…! కష్టాల కడలిలో ప్రజలను ఆదుకునేది ఎవరు?
నంద్యాల ( న్యూస్ వెలుగు): డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో కొత్త కొట్టాలు వీధిలోని తాగునీటి సమస్యని పరిష్కరించాలని ఎన్ ఎస్ యు ఐ ... Read More
శ్రీలంక జైల్లో మత్స్యకారులు బయటకు తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్
అమరావతి ( న్యూస్ వెలుగు) ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి ... Read More
సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి
ఢిల్లీ ( న్యూస్ వెలుగు) ఢిల్లీలో మంగళవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీలో ... Read More
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి
ఢిల్లీ ( న్యూస్ వెలుగు ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేడు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులను ఆయన కలిసి అనేక విషయాలను ... Read More
రాష్ట్రంలో కొనసాగుతున్న వరదలు అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ
అమరావతి ( న్యూస్ వెలుగు ): ఆవర్తనం ప్రభావంతో,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశగా కదిలి పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గురువారం ... Read More
జెమ్ కెర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ హార్ట్ డే వేడుకలు….
కర్నూల్ న్యూస్ వెలుగు: నగరంలో కామినేని హాస్పిటల్ లో డాక్టర్ ఎస్ వి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ ... Read More

