బీహార్లో ₹40,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
బీహార్ న్యూస్ వెలుగు : పూర్ణియలోని షీషా బాడి మైదాన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ జిఎస్టి రేటును తమ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని ప్రధానమంత్రి నరేంద్ర ... Read More
కలెక్టర్లకు కీలక సూచనలు చేసిన సీఎం
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): సచివాలయం 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం సోమవారం నిర్వహించారు. సీఎస్ విజయానంద్, మంత్రులు, కలెక్టర్లు ... Read More
కీర్తి హై స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి
న్యూస్ వెలుగు కర్నూలు: నగరంలోని స్థానిక వన్ టౌన్ లో గల కీర్తి హై స్కూల్లో యాజమాన్యం నిర్లక్ష్యం వలన గోడకూలి మృతి చెందిన యూకేజీ విద్యార్థి హకీబ్ ... Read More
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేసిన హోం మంత్రి
న్యూస్ వెలుగు తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ, పోలీస్ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. బహ్మోత్సవాల నేపథ్యంలో ... Read More
రాబోయే నాలుగు రోజులు వర్షాలే
న్యూస్ వెలుగు ఏపీ: అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో రాబోయే4రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ... Read More
ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టు తెలుగువారి ఆత్మగౌరవం: సీఎం
న్యూస్ వెలుగు అమరావతి: తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం ... Read More
ప్రజల సంతృప్తే ముఖ్యం: సీఎం
న్యూస్ వెలుగు అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే మంత్రులు, ... Read More

