Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

లక్ష్మణస్వామి సేవలు అభినందనీయం

లక్ష్మణస్వామి సేవలు అభినందనీయం

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సేవలు నిర్వహిస్తున్న సుంకర లక్ష్మణస్వామి సేవలు, వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి ... Read More

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయిన పవన్ కళ్యాణ్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయిన పవన్ కళ్యాణ్

బెంగళూరు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ... Read More

తహశీల్దార్ ను సత్కరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రామకొండ  వెంకటేశ్వర్లు

తహశీల్దార్ ను సత్కరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రామకొండ వెంకటేశ్వర్లు

కర్నూలు జిల్లా పత్తికొండ మండల తహశీల్దార్ గా బాద్యతలు చేపట్టిన వెంకటలక్ష్మిని  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోకన్వీనర్ రామ్ కొండ వెంకటేశ్వర్లు మాదిగ మర్యాదపూర్వకంగా కలసినట్లు తెలిపారు.   పత్తికొండ మండలంలో ... Read More

IT రీఫండ్ పై  ప్రజలను హెచ్చరించిన పోలీసులు

IT రీఫండ్ పై  ప్రజలను హెచ్చరించిన పోలీసులు

జమ్ము కాశ్మీర్ : పోలీసులు IT రీఫండ్ పై   ప్రజలను హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి సందేశాలను మొబైలు ఫోన్ లో వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని వారు అన్నారు. IT ... Read More

అమ్మవారి సన్నిధిలో నంద్యాల జిల్లా కలెక్టర్

అమ్మవారి సన్నిధిలో నంద్యాల జిల్లా కలెక్టర్

విజయవాడ: శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఐఏఎస్..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ... Read More

కురువ పార్వతి ది ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం జరుగుతుంది.. కురువ సంఘం

కురువ పార్వతి ది ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం జరుగుతుంది.. కురువ సంఘం

న్యూస్ వెలుగు కర్నూలు: మంత్రాలయం మండలం రచ్చుమర్రి మోడల్ స్కూలు నందు పదవ తరగతి చదువుతున్న పార్వతి హత్య అని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోషియేట్ ... Read More

భారీగా చేరిన వరద నిరు 20 గేట్లను ఎత్తిన అధికారులు

భారీగా చేరిన వరద నిరు 20 గేట్లను ఎత్తిన అధికారులు

తెలంగాణ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. మొత్తం 20 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు  వెల్లడించారు. పైన కురుస్తున్న వరదల వల్ల ... Read More