Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

నంద్యాల, న్యూస్  వెలుగు : బండి ఆత్మకూరు మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారి యశోద తెలిపారు. గురువారం జరిగిన 10వ తరగతి ... Read More

 రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

 రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

నంద్యాల, న్యూస్ వెలుగు  : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో రైతులకు రీ సర్వే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంను గురువారం తహశీల్దార్ ... Read More

పి4 అవార్డును అందుకున్న డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు

పి4 అవార్డును అందుకున్న డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు

నంద్యాల, న్యూస్ వెలుగు : నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ ... Read More

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో పెళ్లి కానుక

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో పెళ్లి కానుక

న్యూస్ వెలుగు, ఆదోని ; మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో పేదింటి గవి గట్టు తిమ్మక్క మనవరాలు వుసేనమ్మ పెళ్లికి 20000 రూపాయలుపెళ్లి కానుక కిట్టు ... Read More

ఆదోని జిల్లా కోసం 136వ రోజు రిలే నిరాహార దీక్ష

ఆదోని జిల్లా కోసం 136వ రోజు రిలే నిరాహార దీక్ష

న్యూస్ వెలుగు, ఆదోని; ఆదోని జిల్లా కోసం గత 136 రోజులగా సుదీర్ఘంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా ఉద్యమాన్ని నడుపుతున్న ... Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి

  డోన్, ప్రతినిధి-( న్యూస్ వెలుగు ):డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మొత్తం రూ.34,00,000/- (అక్షరాలా ముప్పై నాలుగు ... Read More

కార్మికుల హక్కులు హరిస్తే ప్రభుత్వాలకి పతనం తప్పదు: సీపీఐ

కార్మికుల హక్కులు హరిస్తే ప్రభుత్వాలకి పతనం తప్పదు: సీపీఐ

డోన్ ప్రతినిధి -( న్యూస్ వెలుగు ):కార్మికుల హక్కులను కాలరాస్తే ప్రభుత్వ పతనానికి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమేనని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుంకయ్య, సీపీఐ నంద్యాల జిల్లా ... Read More