రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వ్యక్తి: బీజేపీ
న్యూస్ వెలుగు : బంగ్లాదేశ్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై జరిగిన దాడిని బిజెపి ఖండించింది, దీనిని ముందస్తు ప్రణాళికతో కూడిన హింసాత్మక చర్యగా అభివర్ణించింది. గురువారం న్యూఢిల్లీలో ... Read More
విమాన ప్రమాద ఘటనపై ప్రధాని కీలక ఆదేశాలు
అహ్మదాబాద్:ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా మరియు పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడారు. విమాన ప్రమాదంలో బాధితులకు ... Read More
కోటి 20లక్షలతో రోడ్డు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
News Velugu Bapatla: అద్దంకి మండలం, గోవాడ గ్రామంలో రూ.1 కోటి 20 లక్షల MGNREGS నిధులతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించడం సంతోషంగా ఉందని ... Read More
సీఎం తో సమావేశమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
న్యూస్ వెలుగు అమరావతి : రాష్ట్ర పర్యటనలో భాగంగా.. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మర్యాపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్టంలోని ... Read More
మహిళలపై అఘాయిత్యాలు కీలక సూచనలు చేసిన సీఎం
న్యూస్ వెలుగు అమరావతి : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గంజాయి బ్యాచ్ లను అణచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి ... Read More
యోగాతోనే ఆరోగ్యం
హోళగుంద, న్యూస్ వెలుగు : ప్రతి రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఎంపిడిఓ విజయలలిత,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ... Read More
పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా రంగ శాలివాహన్
తుగ్గలి న్యూస్ వెలుగు: పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన డైరెక్టర్ గా తుగ్గలి గ్రామానికి చెందిన రంగ శాలివాహన్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కే.ఈ శ్యాం బాబు అధ్యక్షతన ... Read More

