వక్ఫ్ బోర్డు ఆస్తులపై మోడీ కన్ను
డోన్ న్యూస్ వెలుగు : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని అవాజ్ కార్యాలయంలో బీరువాల సలాం అధ్యక్షతన ఆవాజ్ కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు . భారతదేశం భిన్నత్వంలో ... Read More
యూనివర్సిటీలో ఘనంగా చిత్రకళ ప్రదర్శన
గుంటూరు న్యూస్ వెలుగు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లలిత కళా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ కళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. లలిత కళా విభాగం ... Read More
సీపీఐ శాఖ సమావేశంలో పాల్గొన్న రంగనాయుడు
పాములపాడు న్యూస్ వెలుగు : పాములపాడు మండలం లోని బాణాకచర్ల లో సీపీఐ శాఖ సమావేశం నిర్వహించినట్లు శాఖ కార్యదర్శి యేసేపు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా ... Read More
ఘనంగా మెలమరి సాయిబన్న తాత ఉరుసు
హొళగుంద న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో వెలసిన శ్రీ అవరూడ శ్రీ సిద్ధలింగప్ప తాత ప్రియ శిష్యులు శ్రీ సద్గురు మెలమరి సాయిబన్న తాత ఉరుసు ఉత్సవాలు ... Read More
సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి : జిల్లా ఎస్పీ విక్రాంతి పాటిల్
కర్నూలు న్యూస్ వెలుగు : జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలను అధికామించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంతి పాటిల్ నూతన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. స్కూల్లను మొదలుకొని రైతుల వరకు ... Read More
కుంభోత్సవ ఏర్పాట్లు పూర్తి : ఏవో
శ్రీశైలం న్యూస్ వెలుగు : ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారము లేదా శుక్రవారాలలో (ఏ రోజు ముందు వస్తే ఆరోజు) శ్రీశైల క్షేత్రంలో ఈ ... Read More
భవిష్యత్ ఛాంపియన్లకు స్ఫూర్తి కర్ణం మల్లీశ్వరి
న్యూస్ వెలుగు జాతీయం : యమునానగర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరిని కలిశారు. క్రీడలలో మల్లేశ్వరి సాధించిన ... Read More

