270 కేజీల గంజాయి స్వాధీనం
న్యూస్ వెలుగు విశాఖపట్నం : విశాఖపట్నం నుంచి హర్యానా వెళ్తున్న లారీలో 135 ప్యాకెట్లు గల 270 కేజీల గంజాయి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం ... Read More
విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవలు మరువలేని: మంత్రి నారాలోకేష్
అనంతపురం : అనంతపురం జిల్లావాసులతోపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల ప్రజలకు ఫాదర్ని చేసింది. ఒక తండ్రిలా సాయం అందిస్తూ..విద్య, వైద్య, ఉపాధి రంగాల ద్వారా ఎనలేని సేవలు ... Read More
పేదరిక నిర్మూలనకు పి4: సీఎం
అమరావతి : పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చైర్పర్సన్గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్పర్సన్గా రాష్ట్ర స్థాయిలో పటిష్ట వ్యవస్థ నెలకొల్పుతున్నారు. ఇందుకు ... Read More
శ్రీశైల ఉత్తరద్వార మార్గం ఉమామహేశ్వరం తో ప్రారంభo
శ్రీశైలం, న్యూస్ వెలుగు; శ్రీశైల ఉత్తరద్వార మార్గం ఉమామహేశ్వరం తో ప్రారంభమవుతుంది. భ్రమరాంబ చెరువు మీదగా మేడిమల్కల చేరుకొని అక్కడనుండి అక్కగవి వద్దకు వచ్చి కృష్ణా తీరంలోని జాతరరేవును ... Read More
నేడు పురాణ ప్రవచన కార్యక్రమం ప్రారంభం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నేడు శ్రీ కలబురగి శరణు బసవేశ్వర పురాణ ప్రవచన కార్యక్రమం ప్రారంభం అవుతుందని మంగళవారం ... Read More
నేరణికి గ్రామంలో త్రాగునీటి కష్టాలు…!
త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు. గ్రామం వైపు కన్నెత్తి చూడని అధికారులు హోళగుంద, న్యూస్ వెలుగు: వేసవి కాలం నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రజలకు త్రాగునీటి ఎద్దడి ... Read More
ఆస్తి పన్నుపై 5% రాయితీ సద్వినియోగం చేసుకోండి
పన్నుదారులకు కమిషనర్ యస్.రవీంద్ర బాబు విజ్ఞప్తి నగరపాలక కార్యాలయంలో పన్ను వసూలు కేంద్రం పరిశీలన నగరపాలక సంస్థ, కర్నూలు; భవన, ఖాళీ స్థలాల యజమానులు సత్వరమే ఆస్తి పన్నులు ... Read More

