తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నగేష్ యాదవ్ తుగ్గలి, న్యూస్ వెలుగు: తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్ తెలియజేశారు.జిల్లాలో ... Read More
వక్ఫ్ బోర్డ్ బిల్లును తక్షణమే నిలిపివేయాలి
తుగ్గలి న్యూస్ వెలుగు; కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును తక్షణమే నిలిపివేయాలని రాంపురం కొట్టాల ముస్లింలు తెలియజేశారు. సోమవారం రోజున రంజాన్ పర్వదినాన ప్రత్యేక ... Read More
మోహినీ అవతారంలో కోదండరాముడు
న్యూస్ వెలుగు తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు ... Read More
రాములవారి కల్యాణ మహోత్సవానికి రండి ..!
అమరావతి : వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వచ్చే నెల 11న సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుమల ... Read More
విద్యార్థులను అరెస్ట్ బాధాకరం : కేంద్ర సహాయ మంత్రి
తెలంగాణ న్యూస్ వెలుగు : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. HCUకు సంబంధించిన ... Read More
62వ వ్యవస్థాపక దినోత్సవం జరుపోకోనున్న సీబీఐ
ఢిల్లీ న్యూస్ వెలుగు : కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ మంగళవారం 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో 21వ డీపీ కోహ్లీ స్మారక ఉపన్యాసాన్ని నిర్వహించనుందని అధికారులు ... Read More
ఇది గ్రీన్ మర్డర్ : మాజీ మంత్రి కేటీఆర్
తెలంగాణ న్యూస్ వెలుగు : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్కు ఊపిరితిత్తుల లాంటి 400 ఎకరాలను నాశనం చేస్తూ ... Read More

