కార్యకర్తలే పార్టీ అధినేతలు మంత్రి నారాలోకేష్
అనకాపల్లి న్యూస్ వెలుగు : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశాన్ని మంత్రి నారాలోకేష్ నిర్వహించారు. కార్యకర్తలకు భరోసా కాదు.. సమస్యలు ... Read More
మయన్మార్ కు సహాయం అందించనున్నభరత్
న్యూస్ వెలుగు ఢిల్లీ : మయన్మార్ భూకంప బాధితుల సహాయం కోసం మన దేశం ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరుతో సహాయ చర్యలు చేపట్టింది. వైద్యులు,సిబ్బంది, సహాయ సామగ్రి తొలి ... Read More
సెలవు అయినా కార్యాలయాలు తెరచే ఉంటాయి
తెలంగాణ : రాష్ట్రంలో రేపు సెలవు దినం అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది Read More
రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి
తెలంగాణ : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాగు కానీ భూముల వివరాలు సేకరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మరో రెండు రోజుల్లో 90 శాతం ... Read More
విశాఖలో ప్రారంభం కానున్న ఐపీల్ మ్యాచ్
న్యూస్ వెలుగు స్పోర్ట్స్ : ఐపీఎల్లో భాగంగా ఈ మధ్యాహ్నం విశాఖలో మూడున్నర గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గువాహటిలో రాత్రి ... Read More
ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం
న్యూస్ వెలుగు అమరావతి : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ... Read More
తిరుపతిలో ప్రారంభమైన ఉగాది సంబరాలు
తిరుపతి న్యూస్ వెలుగు : శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబైంది. శ్రీవారి ఆలయంలో ఈ రోజు ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు ... Read More

