BREAK NEWS

ఎస్ఐను కలిసిన టిడిపి నాయకులు

ఎస్ఐను కలిసిన టిడిపి నాయకులు

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో బుధవారం పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్ఐగా భాద్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు మోహిన్,అబ్దుల్ ... Read More

నమాజ్ ప్రార్థనల్లో పాల్గొన్న  వైఎస్ జగన్

నమాజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్

విజయవాడ న్యూస్ వెలుగు : విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  హాజరయ్యారు. ముస్లిం ... Read More

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోండి : ఎంపీ గురుమూర్తి

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోండి : ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ :  ఆన్‌లైన్ బెట్టింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి పార్ల‌మెంట్‌ జీరో అవర్ లో కోరారు. బ‌డ్జెట్ స‌మావేశాల్లో ... Read More

ఎన్నికలు సజావుగా జరపండి: ఉషశ్రీ చరణ్

ఎన్నికలు సజావుగా జరపండి: ఉషశ్రీ చరణ్

Satyasayi District : శ్రీ సత్య సాయి జిల్లాలో గాండ్లపేట, రామగిరి, రొద్దంలో మండలాలలో జరగబోయే ఎంపీపీ ఎన్నికకు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించాలని జిల్లా కలెక్టర్ తో చర్చించిన శ్రీ ... Read More

59.70 కోట్లు మంజూరు.. సంతోషం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి

59.70 కోట్లు మంజూరు.. సంతోషం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి

అమరావతి న్యూస్ వెలుగు : పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు కావడం , పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ... Read More

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం

ఏపీ సచివాలయం న్యూస్ వెలుగు : రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో రెండవ ... Read More

యువతకు ఉపాధిని కల్పించేందుకే ఈ ఒప్పందం : మంత్రి నారాలోకేష్

యువతకు ఉపాధిని కల్పించేందుకే ఈ ఒప్పందం : మంత్రి నారాలోకేష్

అమరావతి న్యూస్ వెలుగు : ఉన్నత విద్య అభ్యశిస్తున్న విద్యార్థుల్లో ఐటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర స్కిల్ డెవలప్మెం ట్ కార్పొరేషన్.. ప్రఖ్యాత ఐటి సంస్థ ... Read More