BREAK NEWS

కాలుష్య రహిత పార్క్ ఏర్పాటుపై సీఎం అధికారులతో చర్చ

కాలుష్య రహిత పార్క్ ఏర్పాటుపై సీఎం అధికారులతో చర్చ

అమరావతి న్యూస్ వెలుగు : అమరావతిలో కాలుష్య రహిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత సీఆర్డీఏ అధికారులతో నేడు సమీక్షించారు. అదేవిధంగా కరకట్టను ... Read More

హీరో సుశాంత్ సింగ్ మరణ కేసును మూసివేసిన సిబిఐ

హీరో సుశాంత్ సింగ్ మరణ కేసును మూసివేసిన సిబిఐ

ముంబయి న్యూస్ వెలుగు : ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరివేసుకుని మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ... Read More

ఎస్ఐ ను కలిసిన టిడిపి నాయకులు

ఎస్ఐ ను కలిసిన టిడిపి నాయకులు

హొళగుంద న్యూస్ వెలుగు :  మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్ఐగా భాద్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ ... Read More

పార్లమెంటు ఉభయ సభలు అనేకసార్లు వాయిదా..!

పార్లమెంటు ఉభయ సభలు అనేకసార్లు వాయిదా..!

ఢిల్లీ న్యూస్ వెలుగు :  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఒక నిర్దిష్ట మైనారిటీ వర్గానికి రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలపై ఈరోజు పార్లమెంటు ... Read More

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఈఓ

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఈఓ

హోళగుంద, న్యూస్:మండల కేంద్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం జిల్లా విద్యాధికారి శ్యామూల్ పాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు పకడ్బందీగా ... Read More

ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్

ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్

హోళగుంద, న్యూస్ వెలుగు : మండల నూతన ఎస్ఐగా దిలీప్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్ నందు సోమవారం భాద్యతలు స్వీకరించారు.ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ బాల నరసింహులు కర్నూలు ... Read More

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

హొళగుంద న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నా ఖ్వాస్ టీం సభ్యులు డాక్టర్ సుకుమార్,డాక్టర్ రామేశ్వర్ పాండే పరిశీలించారు.ఇందులో భాగంగా ... Read More