భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది : అమిత్ షా
ఢిల్లీ న్యూస్ వెలుగు : రాజ్యసభలో హోం మంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చకు సమాధానంగా అమిత్ షా మాట్లాడుతూ, గత పదేళ్లలో ప్రభుత్వం రాజకీయ సంకల్పం మరియు ... Read More
శ్రీశైలాన్ని దర్శించుకోవడం …ఆధ్యాత్మిక పునర్జన్మ!
న్యూస్ వెలుగు శ్రీశైలం: ఇక్కడ భవానీ-శంకరుల సన్నిధిలో నిలిచిన ప్రతీ క్షణం ఆత్మను పవిత్రం చేస్తుంది. శ్రీశైలం ఒక సాధారణ తీర్థక్షేత్రం కాదు… ఇది జ్యోతిర్లింగమూ, శక్తిపీఠమూ కూడిన ... Read More
మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లనుఆమోదించిన లోక్ సభ
ఢిల్లీ న్యూస్ వెలుగు : కేంద్ర బడ్జెట్కు సంబంధించి 2025-26 సంవత్సరానికి వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లను లోక్సభ ఆమోదించింది. ఈ ప్రక్రియలో, రసాయనాలు మరియు ఎరువులు, ... Read More
తగ్గిన బంగారం ధరలు
న్యూస్ వెలుగు : ఇండియన్ బులియన్ మార్కెట్లో, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు అర శాతం తగ్గి 88,650 రూపాయల వద్ద ట్రేడవుతుండగా, 999 ఫైన్ వెండి ... Read More
శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నకు 43,200/ విరాళం
న్యూస్ వెలుగు కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్డులోని ఏ. పి.ఆదర్శ పాఠశాల పక్కన నిర్మాణం లో ఉన్న శ్రీ భీరప్ప ... Read More
వెంకన్నను దర్శించుకున్న సీఎం
న్యూస్ వెలుగు తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగాకుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ... Read More
దేవస్థానం భూములను స్వాధీనం చేసుకోండి: సీపీఐ రంగనాయుడు
న్యూస్ వెలుగు నంద్యాల : బేతంచెర్ల పట్టణం మండలలోని దేవస్థానం భూములను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు. నంద్యాల ... Read More

