BREAK NEWS

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు ఆయనే :దేవినేని ఉమా

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు ఆయనే :దేవినేని ఉమా

గొల్లపూడి : ప్రముఖ సంఘసంస్కర్త, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు, తెలుగు ప్రజల హక్కుల కోసం, ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి తెలుగు ... Read More

ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం : కమిషనర్ రవీంద్ర బాబు

ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం : కమిషనర్ రవీంద్ర బాబు

కర్నూలు  న్యూస్ వెలుగు : ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు ... Read More

ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన నేత ఆయన  :సీఎం

ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన నేత ఆయన :సీఎం

న్యూస్ వెలుగు :తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢసంకల్పానికి నిదర్శనం. ఆ ... Read More

చురుగ్గా అభివృద్ధి పనులు

చురుగ్గా అభివృద్ధి పనులు

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం రాజా నగర్ కాలని నందు ఆలూరు తాలూకా ఇంచార్జీ వీరభద్ర గౌడ ఆదేశాల మేరకు ఎంజిఎన్ఆర్జిఎస్ నిధులతో రూ.10 లక్షలతో షేక్షవలి ... Read More

ముగిసిన హోళీ వేడుకలు

ముగిసిన హోళీ వేడుకలు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం స్థానిక శ్రీ ఉరవకొండ మహస్వామి మఠం వద్ద హోళీ వేడుకలు ఘనంగా ముగిశాయి.గత 7 రోజుల పాటు యువకులు,పెద్దలు వివిధ ... Read More

ప్లాస్టిక్ నిషేదిద్దాం

హోళగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలన పై సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన ... Read More

మిక్కిలినేని వెంకట శివ ప్రసాద్ సహకారంతో జడ్పీ పాఠశాల వద్ద చలివేంద్రం ప్రారంభం

మిక్కిలినేని వెంకట శివ ప్రసాద్ సహకారంతో జడ్పీ పాఠశాల వద్ద చలివేంద్రం ప్రారంభం

హొళగుంద, న్యూస్ వెలుగు;  మండల కేంద్రంలో ఎండాకాలంలో విద్యార్థుల ప్రజల, ప్రయాణికుల దాహం తీర్చేందుకు టీబీపీ ఎల్ ఎల్ సి డిసి చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు సహకారంతో ... Read More