నేటినినుంచే ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ…
ఎడ్యుకేషన్ అలర్ట్ న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ ఇరుజనీరంగ్, అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. ఏపీఈపీసెట్-2025కు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ ... Read More
డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
పాలకొల్లు న్యూస్ వెలుగు : పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ... Read More
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
తణుకు న్యూస్ వెలుగు : తణుకులో జరిగే స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ... Read More
పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ..
పశ్చిమ గోదావరి జిల్లా న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ... Read More
ఏపీలో భగ్గుమన్న భానుడు..!
అమరావతి : శుక్రవారం నంద్యాల జిల్లా గోస్పాడులో 42.8°C, కర్నూలు జిల్లా ఉలింద కొండలో 42.6°C, ప్రకాశం జిల్లా గొల్లవిడిపి, విజయనగరం జిల్లా పెదనదిపల్లిలో 41.7°C, వైఎస్సార్ జిల్లా ... Read More
పెరిగిన భారత్ ఫారెక్స్ నిల్వలు
న్యూస్ వెలుగు బిజినెస్ న్యూస్ : మార్చి 7తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 15.26 బిలియన్ డాలర్లు పెరిగి 653.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి, ... Read More
కార్గిల్లో భూకంపం..!
జమ్మూ కాశ్మిర్ :లడఖ్లోని కార్గిల్లో శుక్రవారం తెల్లవారుజామున 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని, జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామున ... Read More

