ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులే మానవాళి ఆరోగ్యానికి రక్ష…
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి... భూమి సారవంతంగా ఉండే చర్యలు చేపట్టాలి... జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య... కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రకృతి వ్యవసాయం పై ప్రతి ఒక్కరు ... Read More
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి
2024-25 అకడమిక్ సంబంధించి అడ్మిషన్లు నిర్వహించాలి : ఐసా రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగరాజు జిల్లా కార్యదర్శి స్వామిదాసు నాగార్జున కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో డా.బి.ఆర్ అంబేద్కర్ ... Read More
ఘనంగా YSRCP ఆవిర్భావ వేడుకలు… జెండా ఆవిష్కరణ చేసిన వైఎస్ జగన్
అమరావతి తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YSRCP (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ )పార్టీ ... Read More
17 నుంచి పదో తరగతి పరీక్షలు
హోళగుంద, న్యూస్ వెలుగు: ఈ నెల 17 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఎంఈఓ -2 జగన్నాథ్ తెలిపారు.బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 ... Read More
అంధకారంలో 4 వ వార్డు వీధులు…
హోళగుంద, న్యూస్ వెలుగు; మండలకేంద్రంలో 4 వ వార్డు వీధులు దాదాపు పదేళ్లుగా అంధకారంలోనే ఉన్నాయి.పది సంవత్సరాల క్రితం సుమారు 30 కుటుంబాలు ఇల్లు నిర్మించుకొని నివసిస్తూ ఉన్నారు.అయితే ... Read More
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సదరం షెడ్యూల్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రీ వెరిఫికేషన్ పని రోజల మార్పు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల షెడ్యూల్ ఎన్టీఆర్ భరోసా రీ వెరిఫికేషన్ పెన్షన్ స్కీమ్-వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ కు సంబంధించిన సదరం క్యాంపుకు వచ్చే ... Read More
బీసీ, ఎస్సీ, ఎస్టీ గృహ నిర్మాణ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందించనున్న రాష్ర్ట ప్రభుత్వం
ఎస్సీ, బీసీ లబ్దిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్దిదారులకు రూ.75 వేలు మరియు పివిటీజీలకు రూ.1.00 లక్ష అదనపు ఆర్థిక సహాయం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, ... Read More

