కర్నూల్ జిల్లా లాక్కోస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ టౌన్ లోని ఆదర్శ పాఠశాలలో ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా లాక్రోస్ అసోసియేషన్ ఎన్నికల అధికారి జ్యోతి రాణి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ... Read More
నేడు నగరపాలకలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ యస్.రవీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ... Read More
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న పోలీసులు. కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ... Read More
వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయకండి ; అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ
పీపీపీ మోడల్ దారుణం – విద్యను వ్యాపారంగా మార్చొద్దు! తమిళనాడును చూడండి – పూర్తి ప్రభుత్వ నిధులతో వైద్య కళాశాలలు! ప్రభుత్వ వైద్య కళాశాలల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం. ... Read More
ఎయిమ్స్లో చేరిన ఉప రాష్ట్రపతి
Delhi : ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అనారోగ్యానికి గురికవడంతో ఆయనను న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. ఉపాధ్యక్షుడిని నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ధంఖర్ ... Read More
4 వ వార్డులో ముమ్మరంగా పారిశుధ్య పనులు
పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపిన 4 వ వార్డు యువకులు.... హోళగుంద, న్యూస్ వెలుగు; హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక 4 వ వార్డులో ... Read More
దేవాలయానికి విరాళం అందజేసిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
హొళగుంద, న్యూస్ వెలుగు; ఎమ్మెల్యే 50,000 విరాళం స్వగృహంలోకార్యాలయం నందు ఆలూరు నియోజకవర్గం హోలుగుందా మండలం పరిధిలోనేరణికి గ్రమంలోశ్రీ నేరణికి శ్రీలింగేశ్వర స్వామి పట్టద దేవర కార్యక్రమనికి ఆలూరు_నియోజకవర్గం_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి ... Read More

