కాలనీల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్రబాబు పైప్లైన్, కొళాయిల వద్ద లీకేజీలను అరికట్టాలి .మురుగు కాలువల్లో తక్షణమే మరమ్మత్తులు కర్నూలు, న్యూస్ వెలుగు; నగర పరిధిలోని కాలనీల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారించేందుకు ... Read More
ట్రేడ్ లైసెన్స్ రుసుముల వసూలుకు అదనపు కౌంటర్
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో వ్యాపార, వాణిజ్య దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్కు సంబంధించి శుక్రవారం నగరపాలక కార్యాలయంలో పన్ను వసూలు కేంద్రం వద్ద జనరద్దీ ఎక్కువగా ఉండటంతో, అధికారులు ... Read More
శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు
కర్నూలు న్యూస్ వెలుగు; కర్నూలు నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మార్చి నెల రెండవ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న గోదా రంగనాయకి సమేత ... Read More
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
హోళగుంద,న్యూస్ వెలుగు : నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా జరగనున్నట్లు చీఫ్ సూపర్డెంట్ పవీణ తెలిపారు.ఇందులో మొదటి సంవత్సరంలో 117 మంది విద్యార్థులు,రెండవ సంవత్సరంలో 153 ... Read More
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీ నాయకులు
మైనార్టీ సంక్షేమానికి రూ.5 వేల 434 కోట్లు కేటాయింపు హోళగుంద, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.5434/- కోట్ల రూపాయలు కేటాయించిన ... Read More
గడువు పెంచిన ప్రభుత్వం
జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలల పొడిగింపు అమరావతి: జర్నలిస్టుల అక్రిడేషన్ కాల పరిమితిని మరో మూడు నెలల పాటు పొడగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులను ... Read More
ఎస్ ఎస్ వి ఆధ్వర్యంలో చలివేంద్రo ఏర్పాటు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం ఎస్ ఎస్ వి ఆధ్వర్యంలో 8వ సంవత్సరాల పాటు ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాని సర్పంచ్ చలువాది రంగమ్మ,ప్రభుత్వ జూనియర్ ... Read More

