ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలి
ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేయాలి కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ లాంటివి జరగకూడదు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ... Read More
ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రిలో మందుల కొరత
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ, మరియు అత్యవసర విభాగాలలో మందుల కొరతపై ఆరా తీశారు అనంతరం ఆసుపత్రిలోని పలు రకాల మందులు అందుబాటులో ... Read More
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సస్పెండ్ ..!
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ప్రస్తుత సమావేశంలో 21 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు వికృత ప్రవర్తన కారణంగా మూడు సమావేశాల నుండి సస్పెండ్ చేయబడ్డారు. సస్పెండ్ ... Read More
శౌర్య, సేవా పతకాలతో సత్కరించిన రక్షణ మంత్రి
ఢిల్లీ : భారత తీరప్రాంత రక్షక దళం (ICG) సిబ్బందికి 32 శౌర్య, విశిష్ట సేవ మరియు ప్రతిభావంతమైన సేవా పతకాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అందజేశారు. ... Read More
ఆ రోజునుంచే సర్వసభ్య సమావేశం
ఎంపీడీవో విశ్వ మోహన్ తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు మార్చి 5న మండల సర్వసభ్య ... Read More
ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు
ధర్మకర్త అప్పా వేణు తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని గల ఉప్పర్ల గ్రామ సమీపంలోని గల బోడబండ పుణ్యక్షేత్రంలో వెలసిన ... Read More
ఆ ప్రభుత్వానికి రూ.2,002.68 కోట్ల నష్టం
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రెండో రోజు ముఖ్యమంత్రి రేఖ గుప్తా మద్యం విధానానికి సంబంధించిన CAG నివేదికను సమర్పించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ CAG ... Read More

