ముగిసిన అంగన్వాడీ టీచర్ల శిక్షణ కార్యక్రమం
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: అంగన్వాడి కేంద్రాల యందు ప్రాథమిక విద్య బలోపేతం చేయడంలో ఆరు రోజులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం తుగ్గలి జడ్పీ హైస్కూల్ ... Read More
అక్కడ విమానాశ్రయం నిర్మిస్తాం : కేంద్రమంత్రి
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2025 సందర్భంగా, కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. ఉజ్జయినిలో విమానాశ్రయం నిర్మిస్తామని రామ్ మోహన్ నాయుడు అన్నారు. గ్రామ ... Read More
చిన్నారులను బావి పౌరులుగా తీర్చిదిద్దాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: చిన్నారులను బావి పౌరులుగా తీర్చిదిద్దాలని మండల విద్యాధికారి జగన్నాథ్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్,సూపర్ వైజర్ శిబా రాణి తెలిపారు.సోమవారం మండల ... Read More
వేదవతి ప్రాజెక్టు కు నిధులు కేటాయించాలి
నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ హొళగుంద; న్యూస్ వెలుగు; సోమవారం సిపిఐ మండల కార్యదర్శి బి మారెప్ప మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం సర్కిల్ ... Read More
బీసీ కార్పొరేషన్ దరఖాస్తులు పరిశీలన
హొళగుంద, న్యూస్ వెలుగు; మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో నందు బీసీ కార్పొరేషన్ కు సంబంధించి లబ్ధిదారులను ఇంటర్వ్యూ చేయడం జరిగినది అందులో సోమవారం భాగంగా 423 ... Read More
పత్తి పంట కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించాలి
పత్తి పంటకు క్వింటాలుకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ కర్నూలు, న్యూస్ వెలుగు; పత్తి పంట కొనుగోలు ... Read More
శివ భక్తులకు మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ శాఖ సూచన
కర్నూలు, న్యూస్ వెలుగు; మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ కర్నూలు , నంద్యాల జిల్లాలలోని శైవ క్షేత్రాలను సందర్శించు భక్తులకు మరియు ఆలయ కార్యవర్గాలకు ... Read More

