కిసాన్ సమ్మాన్ నిధి నిదులను విడుదలచేసిన ప్రధాని మోడీ
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ పథకాన్ని ... Read More
వైభవంగా నేరణికి లింగేశ్వర స్వామి పట్టా దేవర ఉత్సవం
భక్త జనంతో కిక్కిరిసిన ముద్దటమాగి గ్రామం. ఆకట్టుకున్న వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఉత్సవ విగ్రహాల ఊరేగింపు. ఉత్సవాల్లో ఒక్కటైన 50 జంటలు హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ... Read More
ఇరుముడితో మల్లన్న సన్నిధికి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రం నుంచి శివదీక్షాపరులు ఆదివారం ఇరుముడులతో శ్రీశైల మల్లన్న సన్నిధికి బయలు దేరి వెళ్ళారు. ఆదోని రహదారిలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ... Read More
యువత చొరవతో తొలగిని తాగునీటి సమస్య
తుగ్గలి న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రామకొండ గ్రామంలో గత ఐదు రోజులుగా తాగునీటి సమస్య తలెత్తడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ... Read More
పాఠశాల భవనం ముందు విద్యుత్ స్తంభాలు తొలగిoపు
హొళగుంద, న్యూస్ వెలుగు; మండలం నందు శ్రీరామ్నగర్ క్యాంపు నందు పాఠశాల భవనం ముందు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫారం ఏర్పాటుకు స్తంభాలను నాటడం జరిగినది. ఇదే విషయాన్ని స్థల ... Read More
బీసీ కార్పొరేషన్ ఇంటర్వ్యూ
హోళగుంద, న్యూస్ వెలుగు; మండలంలోని బిసి కార్పొరేషన్ క్రింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 24. 02.2025 వ తేదీన అనగా సోమవారం ఉదయం 10 గంటలకు మండల పరిషత్ ... Read More
దోమల నివారణకు ఫాగింగ్
గెజ్జెహళ్లి సర్పంచ్ ఆరుబట్ల నాగమ్మ హొళగుంద, న్యూస్ వెలుగు: కొద్దిరోజులుగా విపరీతంగా పెరిగిపోయిన దోమలను ఆదుపు చేయడం కోసం దోమల పై యుద్ధాన్ని ప్రకటిస్తూ శనివారం గేజ్జెహళ్లి గ్రామ ... Read More

