బోల్తా పడిన ప్రవేట్ బస్సు…
స్వల్ప గాయాలతో బయట పడిన ప్రయాణికులు.... తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి గ్రామ సమీపంలో ఒక ప్రవేట్ బస్సు బోల్తా పడింది, ... Read More
డిల్లీలో మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
ఢిల్లీ : ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బిజెపి ప్రభుత్వం ఫిబ్రవరి 24 నుండి మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో, కొత్తగా ఎన్నికైన ... Read More
పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశని కేంద్ర మంత్రి అమిత్ షా
ఢిల్లీ : మహారాష్ట్రలోని పూణేలో శనివారం జరిగే 27వ పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం ... Read More
భారత్ పాక్ సైనిక అధికారుల సమావేశం…! LOC వద్ద ఉద్రిక్తత
Jammu: పెరుగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలను ఎదుర్కోవడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ శుక్రవారం జెండా సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశం జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ ... Read More
మరో అంతర్జాతీయ ఈవెంట్కు వేదిక కానున్న హైదరాబాద్.
న్యూస్ వెలుగు ; మిస్ వరల్డ్ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది. 72వ మిస్ వరల్డ్ పోటీలను ఈ ఏడాది హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగు ... Read More
ఇంగలదహల్ స్కూల్ కాంప్లెక్స్ ను యథావిథిగా కొనసాగించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: ఇంగలదహల్ స్కూల్ కాంప్లెక్స్ ను యథావిథిగా కొనసాగించాలని పెద్ద గోనెహాల్,ఎం.డి.హళ్లి గ్రామ సర్పంచ్ లు పెద్దలు కేసిటిఆర్ యూత్ అసోసియేషన్ సభ్యులు గురువారం ఆలూరులో ... Read More
ఎస్సీ హాస్టల్ ను పునరుద్ధరించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో నిర్మించిన ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉందని,అయితే ఆ భవనం ఉపయోగించక నిరుపయోగంగా మారిందని గురువారం బిజెపి నాయకులు తహసీల్దార్ నిజాముద్దీన్ ... Read More

