అంగన్వాడి కార్యకర్త శిక్షణ తరగతులను పరిశీలించిన సిడిపిఓ
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం ఐసిడిఎస్ సిడిపిఓ శశికలమ్మ అంగన్వాడి కార్యకర్తలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు.ముందుగా 3వ రోజు శిక్షణ తరగతుల్లో భాగంగా జిల్లా ... Read More
చెత్త కుండీలు ఏర్పాటు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం స్థానిక తేరుబజార్ నందు సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి చెత్త కుండీలను ఏర్పాటు చేశారు.ఈ ... Read More
శివనాస్మరణతో మార్మోగుతున్న శ్రీశైల క్షేత్రం.. భారీగా తరలివచ్చిన భక్తజనం..
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మహా శివరాత్రి శోభను సంతరించుకున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీగిరులకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ... Read More
హిమాలయాలకు వెళుతున్నారా? పవన్తో మోదీ సరదా సంభాషణ
న్యూస్ వెలుగు; దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరదాగా మాట్లాడుకున్నారు. ... Read More
చరిత్రలోనే పెద్ద మోసం మస్క్
డెస్క్ ; అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, 'చరిత్రలోనే ఇది పెద్ద మోసమని' మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2 కోట్లమంది, ... Read More
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలపై సమీక్ష
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలపై సమీక్ష నిర్వహించి పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్ తదితర ... Read More
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో ఎక్కడా ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకూడదు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: మార్చి 1వ తేది నుండి 20వ తేది వరకు ... Read More

