ఏపీ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
నంద్యాల, న్యూస్ వెలుగు: గోస్పాడు మండల కేంద్రంలో ని ఏపీ మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పాఠశాల పరిసర ... Read More
సకాలంలో పి4 సర్వే పూర్తి చేస్తాం
వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ కె.విజయానంద్ కి వివరించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నంద్యాల, న్యూస్ వెలుగు: జిల్లాలో పి4 సర్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు గ్రామ/వార్డు సచివాలయ ... Read More
సమగ్ర విద్యా సాంకేతిక కేంద్రంగా ” వర్చువల్ స్టూడియో”
కెరీర్ గైడెన్స్ వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు కోచింగ్ కేంద్రంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: నగరంలోని వర్చువల్ ... Read More
ఏపీపీఎస్సీ పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అనుమతి లేదు
అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ కర్నూలు, న్యూస్ వెలుగు: పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అనుమతించబడని డిఆర్ఓ సి. ... Read More
ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు
అమరావతి : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై ... Read More
బీపీ, షుగర్, క్యాన్సర్కు ఉచిత స్క్రీనింగ్ లు నిర్వహించనున్న కేంద్రం
న్యూస్ వెలుగు; అధిక రక్త ప్రసరణ(హైబీపీ), మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. ... Read More
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం..
న్యూస్ వెలుగు; తెలుగు రాష్ట్రాలకు ఇలా కేంద్ర ప్రభుత్వం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం ప్రకటించింది. అందులో అత్యధిక వాటా ఆంధ్రప్రదేశ్కు రూ.608.08 కోట్లు కేటాయించగా.. తెలంగాణకు ... Read More

