శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు అన్నదాన కార్యక్రమం
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం స్థానిక బళ్ళారి రహదారిలో పెట్రోల్ బ్యాంకు వద్ద మహా శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్ళే ... Read More
ఎల్ ఎల్ సి దిగువ కాలువ పై చెత్తను తొలగించండి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం ఎల్ ఎల్ సి దిగువ కాలువ గట్టు పై పేరుకుపోయిన చెత్త చెదారంను తొలగించాలని పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్, సర్పంచ్ ... Read More
సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి
నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష కర్నూలు, న్యూస్ వెలుగు; సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ... Read More
అరటి తోటలు, నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ వెలుగు; సిరివెళ్ల మండలం మహాదేవపురం గ్రామంలో అరటి తోటలు, పూల తోటల నర్సరీని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పరిశీలించారు. మంగళవారం సిరివెళ్ల మండలం మహాదేవపురం, ... Read More
యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కర్నూలు, న్యూస్ వెలుగు ; ఈవ్టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడే వారి పై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ ... Read More
26న గుండ్ల బ్రహ్మేశ్వరం లో మహాశివరాత్రి ఉత్సవాలు
భక్తులకు అటవీ అధికారులు, ఆలయ కమిటీ విజ్ఞప్తి బండి ఆత్మకూరు,న్యూస్ వెలుగు : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని నల్లమల్ల అభయారణ్యంలోని శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రంలో ఈనెల 26న ... Read More
ఏపీలో వేలానికి 905 టన్నుల ఎర్రచందనం
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో 21వ విడత ఎర్రచందనం వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 905.671టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయించటం కోసం గ్లోబల్ ఈటెండర్లు పిలవటానికి ... Read More

