వేసవిలో త్రాగు నీటి సమస్య తలెత్తకుండా చూడండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: వేసవి కాలంలో జిల్లాలో త్రాగు నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గాజులదిన్నె ... Read More
బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందవద్దు. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
బర్డ్ ఫ్లూ వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం మంత్రి టి.జి భరత్ కర్నూలు, న్యూస్ వెలుగు; బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందొద్దని ... Read More
ప్రజల భధ్రతకు భరోసా…
దొంగల ఆటకట్టించేందుకు ...ఆధునిక సాంకేతికతో పోలీసింగ్ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ • విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత. • నేరస్తులు, అనుమానితుల వేలిముద్రలను వేగంగా ... Read More
ఆదర్శ ప్రాయులు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి దామోదరం సంజీవయ్య
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు; ఆదర్శ ప్రాయులు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శుక్రవారం కీ.శే.దామోదరం ... Read More
మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ని కలిసిన ఆదోని డివిజన్ నాయకులు
హొళగుంద, న్యూస్ వెలుగు; శుక్రవారం మంగళగిరిలో ఉన్న మాల కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బొకేతో సన్మానించారు. ఈ ... Read More
ప్రతి రైతు యూనిక్ ఐడి నమోదు చేసుకోవాలి…
మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ యూనిక్ ఐడి నమోదును పర్యవేక్షించిన మండల వ్యవసాయ అధికారి హోళగుంద,న్యూస్ వెలుగు; ప్రతి రైతు తమ పరిధిలోని రైతు సేవ ... Read More
ఏపీలో వేసవి ముందే.. భగభగలు!
అమరావతి; ఏపీ రాష్ట్రంలో మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత ఎక్కువ అవుతున్నాయి. ఉదయం 11గంటల నుంచే ఎండ తీవ్రత అధికం అవుతోంది. ప్రజలు ... Read More

