పురాతనమైన ప్రజాస్వామ్యం మనది : ఉపరాష్ట్రపతి
మధ్యప్రదేశ్ : భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి శుక్రవారం ... Read More
₹262 కోట్ల లాభాన్ని నమోదు చేసిన BSNL
ఢిల్లీ : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 2024-25 మూడవ త్రైమాసికంలో 262 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంలో మరియు ... Read More
ముగిసిన అమెరికా పర్యటన ..! ట్రంప్తో కీలక అంశాలపై చర్చించిన ప్రధాని మోడీ
Internet Desk : ప్రధానమంత్రి మోడీ వాషింగ్టన్లో అధ్యక్షుడు ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వైట్ హౌస్లో నిన్న రాత్రి ప్రారంభమైన ద్వైపాక్షిక చర్చలు దాదాపు నాలుగు గంటల ... Read More
శ్రీ చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు బహిరంగ వేలం
గుర్ రెడ్డి, కల్లూరు కార్య నిర్వాహధికారి కల్లూరు,న్యూస్ వెలుగు; కర్నూలు నగరం,కల్లూరులోని చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు శుక్రవారం నాల్గవ పట్టణ పోలీసుల సహకారంతో బహిరంగ వేలం నిర్వహించినట్లు ... Read More
ఉపాధ్యాయుల ఎం ల్ సి ఎన్నికలలో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి
ఏపీ ప్రైమరీ టీచర్స్ అసియేసోషన్ కర్నూలు ఎడ్యుకేషన్, న్యూస్ వెలుగు; ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయు లకు ఓటు హక్కు కల్పించాలని ఏపీ ప్రైమరీ ... Read More
కుటుంబానికి పార్టీ అండగావుంటుంది నారాలోకేష్
అమరావతి : ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేష్ చౌదరి కుటుంబ సభ్యులు ఉండవల్లి నివాసంలో నన్ను కలిశారు. పార్టీ ... Read More
ఎల్లార్తి దర్గలో ప్రత్యేక ఫాతెహల్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో గురువారం సందర్భంగా రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ హాజరత్ శేక్షవలి,షాషావలి తాత దర్గాలో భక్తులు ప్రత్యేక ఫాతెహల్ నిర్వహించారు.అలాగే భక్తులు ... Read More

