142 పరుగుల తేడాతో విజయం
న్యూస్ వెలుగు స్పోర్ట్స్ : పురుషుల క్రికెట్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నిన్న అహ్మదాబాద్ లోని ... Read More
నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్తో ప్రధాని మోడీ
Internet Desk : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా కొత్తగా నియమితులైన అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్తో సమావేశమయ్యారు. భారత్ మరియు అమెరికా ... Read More
1.47 మిలియన్లకు చేరిన భక్తుల తాకిడి
ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ప్రపంచ దేశాల భక్తులను ఆకర్షించినట్లు రాష్ట్రముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తెలిపారు. ప్రభుత్వ అధికారుల ప్రకారం, గురువారం నాడు గంగా, యమున, ... Read More
అమెరికాకు చేరుకున్న ప్రధాని
న్యూస్ వెలుగు ఇంటర్నెట్ డెస్క్ : భారత్ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అమెరికాకు ... Read More
చికెన్ ను ఇష్టంగా తింటారా? ముక్క లేకుంటే ముద్ద దిగదా?.
.. అయితే మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది... న్యూస్ వెలుగు; ఇది తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఆ వైరస్ ... Read More
రాష్ట్ర బడ్జెట్ ప్రాధాన్యతలపై చంద్రబాబు సమీక్ష
అమరావతి, న్యూస్ వెలుగు; ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్ధిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు హాజరైన ... Read More
మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులతో మంత్రి దామోదర్ భేటీ
హైదరాబాద్ ; మినిస్టర్ క్వార్టర్స్లో మాదిగ, మాదిగ ఉపకులాల ఎమ్మెల్యే లు, నాయకులతో మంత్రి దామోదర్ సిల్లరపు భేటీ అయ్యారు. అణిచివేయబడిన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే వర్గీకరణ అని.. ... Read More

