అప్పుడే చెలరేగిపోతున్న భానుడు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. మాములుగా మార్చిలో నమోదయ్యే టెంపరేచర్స్.. ఫిబ్రవరి రెండో వారంలోనే రికార్డవుతున్నాయి. ప్రస్తుతం 37 డిగ్రీల సెల్సియస్ను క్రాస్ అవుతోంది. ఇది సాధారణం ... Read More
రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ ప్రారంభం
విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారానే రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. ఏడిఏ మోహన్ విజయ్ కుమార్ తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ... Read More
క్రీడలతో విద్యార్థులకు మానసిక ఆనందం పెంపు
విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణి. హాస్టల్ వెల్ఫేర్ అధికారి డి.రమేష్. తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని ప్రతి ... Read More
నిరుపేదలకు ఉపాధి పనులను కల్పించి,వలసలను అరికట్టాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా గల నిరుపేదలకు ఉపాధి పనులను కల్పించి వలసలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు తెలియజేశారు.సోమవారం రోజున మండల కేంద్రమైన ... Read More
జాతీయ నులిపురుగుల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణి ల ఆధ్వర్యంలో మండలంలోని ... Read More
చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
రగ్బీ ఉమెన్స్ లీగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రూ.2 లక్షల నగదు బహుమతులను అందచేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: విద్యార్థులు చిన్న ... Read More
విద్యార్థులందరూ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలి
చిన్నారుల ఆరోగ్య కరమైన భవిష్యత్తు కోసం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, ... Read More

