BREAK NEWS

అన్నక్యాంటీన్‌కు విరాళం అందించిన రిటైర్డ్ ఉద్యోగులు

అన్నక్యాంటీన్‌కు విరాళం అందించిన రిటైర్డ్ ఉద్యోగులు

అమరావతి :  అన్నక్యాంటీన్‌కు ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విరాళం ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిసి రూ.6,66,666ల చెక్కును ... Read More

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం పై  సమావేశం నిర్వహించిన సీఎం

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం పై సమావేశం నిర్వహించిన సీఎం

అమరావతి :ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సోమవారం  అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ... Read More

బ్యాంకర్స్ కమిటీ తో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

బ్యాంకర్స్ కమిటీ తో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

అమరావతి : ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు సోమవారం  సచివాలయంలోని 5వ బ్లాక్‌లో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ తో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులు ... Read More

స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలది కీలకపాత్ర

స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలది కీలకపాత్ర

అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయండి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ ... Read More

ఈ బిల్లు చట్టాలలో పారదర్శకతను పెంచుతుంది: ఆర్థికమంత్రి

ఈ బిల్లు చట్టాలలో పారదర్శకతను పెంచుతుంది: ఆర్థికమంత్రి

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు, దీనిని పార్లమెంటు ఆర్థిక స్థాయీ సంఘం పరిశీలనకు పంపనున్నారు. మునుపటి ... Read More

హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 మహా కుంభమేళ న్యూస్ వెలుగు :  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్ చేరుకుని పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేశారు. దీని తరువాత, వేద మంత్రాలు మరియు శ్లోకాల ... Read More

రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ..! విమర్శించిన  చితంబరం

రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ..! విమర్శించిన చితంబరం

రాజ్యసభ సోమవారం 2025-26 సాధారణ బడ్జెట్ పై చర్చను చేపట్టింది. చర్చను ప్రారంభిస్తూ, కాంగ్రెస్ సభ్యుడు పి. చిదంబరం మాట్లాడుతూ, ప్రస్తుత పాలనలో జిడిపిలో దేశ తయారీ రంగం ... Read More