చైర్మన్ గా షేక్ యజాస్ అహ్మద్
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా కాంగ్రెస్ (అనార్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్) అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ జిల్లా చైర్మన్ గా షేక్ యజస్ అహ్మద్ ... Read More
శివప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలి
పాములపాడు, న్యూస్ వెలుగు; ఆదివారం కౌలు రైతు గొల్ల శివప్రసాద్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆయన భౌతిక గాయాన్ని ఆదివారం అఖిలభారత రైతుకూలీ సంఘం ... Read More
పార్టీ ఓటమికి అవినీతి,ఆరోపణలే :అన్న హజారే
ఢిల్లీ : దిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే స్పందించారు. అవినీతి,ఆరోపణలే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాయన్నారు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవడంలో అరవింద్ కేజ్రీవాల్ ... Read More
హామీ ఇచ్చిన మంత్రి ఫరుఖ్
NANDYALA: రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి NMD ఫరూఖ్ ఆధ్వర్యంలోనంద్యాలలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఇంటి స్థలాల మంజూరు, పెన్షన్లు, భూ వివాదాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ... Read More
మోదీపై విశ్వాసం మరోసారి రుజువైంది : పవన్ కళ్యాణ్
Delhi : దిల్లీ శాసనసభ ఎన్నికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మోదీ నిర్దేశించిన ... Read More
భద్రత సుపరిపాలానే పార్టీ గెలుపుకు కీలకం : సీఎం
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 11 ఏళ్లుగా అమలు చేస్తున్న సేవ, భద్రత, సుపరిపాలన మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని సిఎం యోగి ... Read More
భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్
పత్తికొండ, న్యూస్ వెలుగు; మండలంలోని హోసూర్ గ్రామంలో భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ . రథోత్సవం సందర్భంగా గ్రామ ... Read More

