BREAK NEWS

చైర్మన్ గా షేక్ యజాస్ అహ్మద్

చైర్మన్ గా షేక్ యజాస్ అహ్మద్

కర్నూలు, న్యూస్ వెలుగు;  కర్నూలు జిల్లా కాంగ్రెస్ (అనార్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్) అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ జిల్లా చైర్మన్ గా షేక్ యజస్ అహ్మద్ ... Read More

శివప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలి

శివప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలి

  పాములపాడు, న్యూస్ వెలుగు;  ఆదివారం కౌలు రైతు గొల్ల శివప్రసాద్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆయన భౌతిక గాయాన్ని ఆదివారం అఖిలభారత రైతుకూలీ సంఘం ... Read More

పార్టీ ఓటమికి అవినీతి,ఆరోపణలే :అన్న హజారే

పార్టీ ఓటమికి అవినీతి,ఆరోపణలే :అన్న హజారే

ఢిల్లీ : దిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే స్పందించారు. అవినీతి,ఆరోపణలే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాయన్నారు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవడంలో అరవింద్ కేజ్రీవాల్ ... Read More

హామీ ఇచ్చిన మంత్రి ఫరుఖ్

హామీ ఇచ్చిన మంత్రి ఫరుఖ్

NANDYALA: రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి NMD ఫరూఖ్ ఆధ్వర్యంలోనంద్యాలలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఇంటి స్థలాల మంజూరు, పెన్షన్లు, భూ వివాదాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ... Read More

మోదీపై విశ్వాసం మరోసారి రుజువైంది : పవన్ కళ్యాణ్

మోదీపై విశ్వాసం మరోసారి రుజువైంది : పవన్ కళ్యాణ్

Delhi : దిల్లీ శాసనసభ ఎన్నికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.  మోదీ నిర్దేశించిన ... Read More

భద్రత సుపరిపాలానే పార్టీ గెలుపుకు కీలకం : సీఎం

భద్రత సుపరిపాలానే పార్టీ గెలుపుకు కీలకం : సీఎం

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 11 ఏళ్లుగా అమలు చేస్తున్న సేవ, భద్రత, సుపరిపాలన మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని సిఎం యోగి ... Read More

భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్

భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్

పత్తికొండ, న్యూస్ వెలుగు;  మండలంలోని  హోసూర్ గ్రామంలో భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ . రథోత్సవం సందర్భంగా గ్రామ ... Read More