కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేని మున్సిపల్ ఇంజనీర్లు
కర్నూలు, న్యూస్ వెలుగు; పంప్ హౌస్ లో జనం వ్యతిరేకించినప్పటికీ నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు వ్యాపార సముదాయాలు నిర్మించారు. షాపుల ఎదుట ప్రహరీ గోడ నిర్మించి దాని ... Read More
ప్రజల తీర్పును అంగికరిస్తున్నాం : కాంగ్రెస్
ఢిల్లీ : ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజల తీర్పును కాంగ్రెస్ అంగికరిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కాలుష్యం, యమునా ... Read More
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన కెవి సుబ్బారెడ్డి కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూన్న కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా ... Read More
మంచి అవకాశాల కోసం వెంటపడాలి
మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కర్నూలు, న్యూస్ వెలుగు; మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి అవకాశాల కోసం క్రీడాకారులు సాధన చేసి ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకోవాలని మాజీ ... Read More
హరి హర క్షేత్రంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
కర్నూలు, న్యూస్ వెలుగు; స్థానిక సంకల్పాగ్ నందు ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిసాయి. గత నెల 30 ... Read More
ఢిల్లీ నగరం మాత్రమే కాదు …మినీ ఇండియా కూడా : ప్రధాని
ఢిల్లీ : న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ఎన్డీఏ అంటే సుపరిపాలన మరియు అభివృద్ధి అని చెప్పారు. 21వ శతాబ్దంలో జన్మించిన ... Read More
కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన పియూష్ గోయల్
భారత ఔషధ తయారీదారుల సంఘం (IDMA) 63వ వార్షిక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రసంగించారు. భారత ఔషధ పరిశ్రమ గణనీయమైన ... Read More

