పగడ్బందీగా భూ రీసర్వే పనులు
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరియు మద్దికేర తహసిల్దార్ హుస్సేన్ సాహెబ్ ఆదేశాల మేరకు పెరవలి గ్రామం నందు పకడ్బందీగా భూ రీసర్వే ... Read More
ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా, పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు; ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా, పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని జిల్లా కలెక్టర్ ... Read More
రహదారిలో ప్రమాదం జరిగిన బాధితులకు సహాయం చేయడం మనందరి బాధ్యత
డిటిసి ఎస్ శాంత కుమారి కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ నగరంలోని 36వ, జాతీయ రోడ్డు మాసోత్సవాలు 20వ, రోజు కొనసాగుతున్నాయి, ఈ కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ... Read More
యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను పొందాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు; యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను పొందాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. బుధవారం బి.తాండ్రపాడులో ... Read More
విద్యార్థినీ విచక్షణారహితంగా కొట్టిన చైతన్య పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ సెల్ కర్నూలు చైర్మన్ అయ్యన్న డిమాండ్ కర్నూలు, న్యూస్ వెలుగు; ఎల్కేజీ చదువుతున్న విద్యార్థిని డోల వైష్ణవి పై విచక్షణారహితంగా కొట్టిన చైతన్య పాఠశాల ... Read More
దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి కి కృషి, “దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ” కి సహకరిస్తా
ఎంఎల్ఏ బి వి జయనాగేశ్వర రెడ్డి ఎమ్మిగనూరు, కర్నూలు న్యూస్ వెలుగు; బుధవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మల్లేల గ్రూప్స్ అధినేత, సామాజిక వేత్త, రాష్ట్ర వికలాంగుల ... Read More
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే ... Read More

