అక్రమ వలసదారుల పై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
Delhi : దేశంలో అక్రమ వలసదారుల పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఆందోళన వ్యక్తం చేశారు . దేశ వ్యతిరేక కథనాలను తటస్థీకరించాలని యువతకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో తరచూ ... Read More
పెళ్లి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే విరుపాక్షి
హొళగుంద, న్యూస్ వెలుగు; మండల పరిధిలో నెరణికి, హొళగుంద, వందవాగిలి గ్రామలలో ఆదివారం వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించిన మన ప్రియతమా నాయకుడు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి ... Read More
ప్రపంచ ఆరోగ్య సంస్కృతిలో కొత్త అధ్యాయం
టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ కొత్తదారి ప్రముఖ ఆసుపత్రులు, ఔషధ పరిశ్రమ నాయకులు సంఘీభావం మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం 60 దేశాలకు, 13 భాషల్లో ... Read More
ఉచిత కంటి వైద్య శిబిరం
కంటి సమస్యలను నిర్లక్ష్యం వహిస్తే జీవితాంతం అంధకారంతో జీవించవలసి వస్తుంది -డాక్టర్ జయప్రకాష్, లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కర్నూలు, న్యూస్ వెలుగు; బాల సాయి కంటి ... Read More
హెచ్ డి సి టి సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా కేంద్రం
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో హెచ్ డి సి టి సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా కేంద్రంలో ఎక్సరే, రక్త పరీక్ష సేవలు ఆదివారం నుండి ... Read More
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు: ఈ నెల 03వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ... Read More
గాయత్రి గోశాల అభివృద్ధికి కృషి చేస్తా.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
గోశాల దాతలను సత్కరించిన నిర్వాహకులు .గోసేవ చేస్తే ఎంతో మేలు జరుగుతుందన్న మంత్రి టి.జి భరత్ కర్నూలు, న్యూస్ వెలుగు; గోసేవ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ... Read More

