BREAK NEWS

ప్రారంభమైన శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలు

ప్రారంభమైన శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల ప్రజల ఆరాధ్య దైవం,స్వయంభువుగా వెలసిన సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ,సోదరుడు శివశంకర్ గౌడ ఆధ్వర్యంలో ... Read More

కన్నుల పండుగగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి వేడుకలు

కన్నుల పండుగగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి వేడుకలు

హొళగుంద, న్యూస్ వెలుగు;  మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ... Read More

వెండితో బెడ్ చేయించుకున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే

వెండితో బెడ్ చేయించుకున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే

  న్యూస్ వెలుగు ; జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వెండితో చేసిన బెడ్, డైనింగ్ టేబుల్. మామూలుగా అయితే ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ ... Read More

రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్

రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్

న్యూస్ వెలుగు;  ఆదాయ పన్ను గురించి కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్నును ... Read More

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇలా..

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇలా..

 న్యూస్  వెలుగు;  ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 డిసెంబర్ 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్లో పలు కేటాయింపులు చేసింది. ... Read More

ఏపీలో 18,036 మంది పింఛన్లను తొలగించిన సర్కార్

ఏపీలో 18,036 మంది పింఛన్లను తొలగించిన సర్కార్

అమరావతి, న్యూస్ వెలుగు ;  ఏపీలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీని ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దివ్యాంగ పింఛన్లు అనర్హులను ప్రభుత్వం తొలగించడంతో ... Read More

కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన  విక్రాంత్ పాటిల్ 

కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన  విక్రాంత్ పాటిల్ 

* శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటాం * ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం * ఎక్కడైనా సమస్యలుంటే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం ... Read More