క్రీడల అభివృద్ధికి సహకరించాలి
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు శాప్ ఛైర్మన్ వినతి కర్నూలు, న్యూస్ వెలుగు; రాయలసీమ అభివృద్ధిలో ప్రధానభూమిక పోషించిన విధంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని క్రీడల ... Read More
కర్నూలులో 97.19% శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
నగరపాలక సంస్థ, కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగర వ్యాప్తంగా శనివారం 97.19 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికార యంత్రాంగం పంపిణీ చేసింది. అరోరా నగర్లో నగరపాలక ... Read More
జిల్లాలోని 2,39,332 పింఛనుదార్లకు రూ.102.89 కోట్ల రూపాయల పంపిణీ
లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఫిబ్రవరి మాసంలో జిల్లాలో ... Read More
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించండి
సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు: మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించేందుకు సిద్ధం కావాలని ... Read More
అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయండి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ... Read More
యువకులు క్రీడల్లో సత్తా చాటాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: విద్యార్థులు, యువకులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, యువత పోటీ కార్యక్రమాల్లో పాల్గొని తమలో ... Read More
ఎన్టీఆర్ అవార్డు గ్రహీత బీసీ కృష్ణ ఇకలేరు
కర్నూలు, న్యూస్ వెలుగు; సుప్రసిద్ధ రంగస్థలం కళాకారులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత బీసీ కృష్ణ ఇకలేరు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అనారోగ్య కారణాలవల్ల పరమపదించారు. వీరి వయస్సు ... Read More

