ఘనంగా శ్రీ మడివాళ మాచిదేవ జయంతి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడివాళ మాచిదేవ జయంతి వేడుకలు ఉత్సాహభరితంగా జరిగింది.ఈ సంఘం నాయకులు మాట్లాడుతూ భారతీయ పురాణాలు ... Read More
పారిశుధ్య పనుల పై ప్రత్యేక శ్రద్ధ వహించండి
ఆదోని డిఎల్పిఓ నూర్జహాన్ బి హోళగుంద, న్యూస్ వెలుగు: పారిశుధ్య పనుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదోని డిఎల్పిఓ నూర్జహాన్ బి ... Read More
వేగవంతంగా పారిశుధ్య పనులు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం కాలనీల్లో వేగవంతంగా పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ... Read More
దోమల నివారణకు ఫాగింగ్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టినట్లు కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి తెలిపారు.ఈ సందర్భంగా ... Read More
విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
నగరపాలక కమిషనర్, నియోజకవర్గ నోడల్ అధికారి ఎస్.రవీంద్ర బాబు కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నగరపాలక కమిషనర్, ... Read More
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; శుక్రవారం కర్నూల్ కు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, గౌరవనీయులు సూర్య కుమారి మేడం కమిషనర్ గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి కర్నూల్ ... Read More
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు రెండేళ్లు వాయిదా వెయ్యాలి: బిల్డర్స్ అసోసియేషన్
కొనేవారు లేక నిలిచి తేపోయిన 1000భవనాలు వందల ఇళ్లకు టులెట్ బోర్డులు.PPSS కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం సంక్షోభంలో పడి వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో బిల్డర్స్ ... Read More

