ఏపీలో మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి
అమరావతి : దేశంలో తొలిసారిగా మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ ను ఉండవల్లిలోని నివాసంలో లాంఛనంగా ప్రారంభించాను. ఇందుకోసం అధికారిక వాట్సప్ నెంబర్ 9552300009ను కేటాయించడం జరిగింది. ... Read More
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానం
హోలగుంద, న్యూస్ వెలుగు: బిసి కార్పొరేషన్ రుణాల కోసం అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు గురువారం చేసుకోవాలని ఎంపీడీఓ విజయలలిత కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు 7వ ... Read More
స్పర్శ కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: స్పర్శ కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆశా కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో ఇంటింటికి ... Read More
పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి ను కలిసిన ఎమ్మెల్యే శ్యామ్ బాబు
ముఖ్యమంత్రిని కలిసిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,తుగ్గలి రంగ. తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి కొరకు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబు ... Read More
రాంపల్లిలో ప్రారంభమైన పశుఆరోగ్య శిభిరం
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని రాంపల్లి గ్రామంలోని స్థానికంగా ఉన్న గ్రామ పశువుల కార్యాలయంలో పత్తికొండ నియోజకవర్గ శాసనసభ సభ్యులు కేయి శ్యామ్ కుమార్ ... Read More
రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అమలు పై హర్షం వ్యక్తం చేసిన ఐటిడిపి నాయకులు
రాంకొండ హెచ్ నాగరాజు.... తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఐటి శాఖా, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ 2024 ... Read More
కంది రైతుల కష్టాలు తీరేదేన్నాడో…!
* ప్రభుత్వ మద్దతు ధరపై ఆసక్తి చూపని కంది రైతులు. * బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా ప్రభుత్వం కొనుగోలు. * హమాలీల భారం రైతులపైనే వేస్తున్న మార్క్ఫెడ్ ... Read More

