కుంభమేళా ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ
ఎం.పి బస్తిపాటి నాగరాజు కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా లో తొక్కిసలాట చోటు చేసుకొని భక్తులు మృతి ... Read More
కుంభమేళాలో తొక్కిసలాట… పలువురికి గాయాలు
*కుంభమేళాలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!* మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.భక్తుల తాకిడికి ... Read More
మౌని అమావాస్య ఎందుకంత విశిష్టమైనది
మౌని అమావాస్య.. ఎందుకంత విశిష్టమైనది? ప్రయోగరాజ్ : ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రానుంది.కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి.మౌని ... Read More
దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు
* దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు *న్యూఢిల్లీ: న్యూస్ వెలుగు దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్ ... Read More
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంపు
అమరావతి, న్యూస్ వెలుగు; ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజిస్ట్రేషన్ ... Read More
ఏపీలో కారుణ్య నియామకాలపై అప్డేట్
ఏపీలో కారుణ్య నియామకాలపై అప్డేట్* న్యూస్ వెలుగు అమరావతి : * ఏపీలో కరోనాతో మరణించిన పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. * ... Read More
మాఘ మాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఇవే!
జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బజాలు మోగనున్నాయి. ఇక ఈ నెల 31 నుంచి మార్చి 16 వరకు మంచి ... Read More

