BREAK NEWS

కుంభమేళా ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ

కుంభమేళా ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ

          ఎం.పి బస్తిపాటి నాగరాజు కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా లో తొక్కిసలాట చోటు చేసుకొని భక్తులు మృతి ... Read More

కుంభమేళాలో తొక్కిసలాట… పలువురికి గాయాలు

కుంభమేళాలో తొక్కిసలాట… పలువురికి గాయాలు

*కుంభమేళాలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!* మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.భక్తుల తాకిడికి ... Read More

మౌని అమావాస్య ఎందుకంత విశిష్టమైనది

మౌని అమావాస్య ఎందుకంత విశిష్టమైనది

  మౌని అమావాస్య.. ఎందుకంత విశిష్టమైనది? ప్రయోగరాజ్ : ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రానుంది.కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి.మౌని ... Read More

దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు

దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు

* దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు *న్యూఢిల్లీ: న్యూస్ వెలుగు దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ... Read More

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంపు

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంపు

 అమరావతి, న్యూస్ వెలుగు;   ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజిస్ట్రేషన్ ... Read More

ఏపీలో కారుణ్య నియామకాలపై అప్డేట్

ఏపీలో కారుణ్య నియామకాలపై అప్డేట్* న్యూస్ వెలుగు అమరావతి : * ఏపీలో కరోనాతో మరణించిన పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. * ... Read More

మాఘ మాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఇవే!

మాఘ మాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఇవే!

జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బజాలు మోగనున్నాయి. ఇక ఈ నెల 31 నుంచి మార్చి 16 వరకు మంచి ... Read More