శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించాలి
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు, న్యూస్ వెలుగు; విజయనగర సామ్రాజ్యాధినేత, పరిపాలన దక్షుడు శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా ... Read More
ధరల పెరుగుదలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కర్నూలు, న్యూస్ వెలుగు; అఖిల భారత ప్రజాతంత్ర మహిలా సంఘం (AIDWA) దేశ వ్యాప్తంగా తమ ఆందోళనను రాష్ట్ర పతికి ప్రధానికి తెలియ చేస్తున్నది. మన రాష్ట్రంలో తగు ... Read More
ఎస్ఎఫ్ఐ 48వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
కర్నూలు, న్యూస్ వెలుగు; ఎస్ఎఫ్ఐ 48వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో కరపతాలను ఎస్ఎఫ్ఐ జిల్లా బృందం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ... Read More
ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి
రోడ్డు భద్రత సదస్సులో డిటిసి శాంతకుమారి కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డిటిసి) ... Read More
మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
మహానుభావుల త్యాగాలను మరువకూడదు హొళగుంద, న్యూస్ వెలుగు: స్వాతంత్ర్య సాధనలో ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను మరువకూడదని,వాని స్ఫూర్తిగా తీసుకుని ... Read More
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య దారుణం
హోళగుంద, న్యూస్ వెలుగు: ఆలూరు తాలూకా అరికెర గ్రామం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్యను ఎస్డిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఇందులో భాగంగా ఆదివారం ఎస్డిపిఐ నాయకులు ఆలూరు ... Read More
పద్మశ్రీ పురస్కారం ప్రకటన హర్షణియం
హోళగుంద, న్యూస్ వెలుగు: దళిత జాతి సూర్యుడు,ప్రజా పోరాట యోధుడు,విప్లవనేత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కార ప్రకటన హర్షణీయమని ... Read More

