అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి ఏ.వి రాజమౌళి
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి ఏ.వి రాజమౌళి, ఐఏఎస్ దంపతులు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ... Read More
ఏపీలో దివ్యాంగ పింఛన్ దారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు
న్యూస్ వెలుగు , అమరావతి; ఏపీలో దివ్యాంగుల పింఛన్ దారుల్లో అనర్హుల ఏరివేతలో భాగంగా మలివిడత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, ... Read More
నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లవు.. RBI క్లారిటీ
న్యూస్ వెలుగు; కొత్త ఏడాదిలో కొత్త రూల్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావనే ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. ఆర్బీఐ పేరిట ... Read More
“నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!
న్యూస్ వెలుగు ; గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ కోల్పోయినప్పుడు ఇతర నెట్వర్క్ సిగ్నల్ వినియోగించుకునే ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ ... Read More
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు నూతన వెల్నెస్ క్లినిక్ ప్రారంభం
కర్నూలు, న్యూస్ వెలుగు; సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్ర విజన్ -2047ను రూపొందించిన, విిక్షిత్ భారత్ ఫ్రేమ్వర్క్కు లో భాగంగా మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ... Read More
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని, కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశాల ... Read More
సుంకులమ్మ దేవాలయంపై కలశ స్థాపన
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల పగిడిరాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన సుంకులమ్మ దేవాలయం పై ఊరి దేవర సందర్భంగా మంగళవారం రోజున నూతన ... Read More

