BREAK NEWS

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి

        పి. రామచంద్రయ్య డిమాండ్ పత్తికొండ న్యూస్ వెలుగు ప్రతినిధి: దేశానికి అన్నంపెట్టే అన్నదాతగా ఉన్న రైతన్న పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ... Read More

కంది పంటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

కంది పంటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని కడుమకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోని గల రోల్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం రోజున కంది పంటకు గుర్తు తెలియని వ్యక్తులు ... Read More

దేవతామూర్తులను దర్శించుకున్న ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు

దేవతామూర్తులను దర్శించుకున్న ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామ సమీపంలో నేరేడుజల్ల నందు వెలసిన సుంకులమ్మ దేవి,ఆంజనేయ స్వామి దేవతామూర్తులను మంగళవారం రోజున దర్శించుకుని ... Read More

దేవర సందర్భంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా

దేవర సందర్భంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి:మండల పరిధిలోని గల పగిడిరాయి గ్రామంలో గ్రామ దేవర సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు హనుమంతు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ... Read More

పత్తికొండ సి.హెచ్.సి లో సిజేరియన్ డెలివరీ జరిగేది ఎన్నడు.?

పత్తికొండ సి.హెచ్.సి లో సిజేరియన్ డెలివరీ జరిగేది ఎన్నడు.?

  - అడ్వకేట్ క్రాంతి నాయుడు, పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి పత్తికొండ, న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి ను మంగళవారం పత్తికొండ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జి ... Read More

శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న డీజీపీ

శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న డీజీపీ

పుట్టపర్తి,న్యూస్ వెలుగు : రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపిఎస్ మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికు కుల్వంత్ హాల్లో శ్రీ సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. బెంగళూరు ... Read More

అభ్యుదయ కవితలు,కథలకు ఆహ్వానం — అరసం

అభ్యుదయ కవితలు,కథలకు ఆహ్వానం — అరసం

కర్నూలు, న్యూస్ వెలుగు; అభ్యుదయ రచయితల సంఘం (అరసం) కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అరసం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ,వల్లూరు శివప్రసాద్ ... Read More