జాతీయ రహదారుల భూసేకరణను పూర్తి చేయండి
నంద్యాల, న్యూస్ వెలుగు; రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల ... Read More
ముంబైలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటన
పర్యటన పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు కర్నూలు, న్యూస్ వెలుగు; మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో మంగళవారం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ ... Read More
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఏడిఫై విద్యార్థి
కర్నూలు, న్యూస్ వెలుగు; 23 నుండి 25 వరకు విజయవాడ లో జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ విలువిద్య ఛాంపియన్షిప్ లో ఏడిఫై పాఠశాల విద్యార్థి వర్షిత్ ఎంపికైనట్టు ... Read More
సీఎం చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్ధిక భరోసా
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కర్నూలు, న్యూస్ వెలుగు; ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమని, వేలాది మంది తెలుగు ... Read More
11 వ రోజు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహధారుడ్య పరీక్షలు
కానిస్టేబుల్ మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 267 మంది అభ్యర్దులు ఎంపిక కర్నూలు, న్యూస్ వెలుగు; పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కు సంబంధించి కానిస్టేబుల్ ... Read More
విద్యుత్ స్మార్ట్ మీటర్లు,వాటి ద్వారా చెల్లింపులు,సెక్యూరిటీ డిపాజిట్లు,ప్రవేటీకరణ విధానం ఉపసంహరించుకోవాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ కు,వినతి పత్రం ఇచ్చిన పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పాత మీటర్ల స్థానంలో కొత్త ... Read More
శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నకు ఒక లక్ష పదివేలు విరాళం
కల్లూరు, న్యూస్ వెలుగు; జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్డులోని ఏ. పి.ఆదర్శ పాఠశాల పక్కన నిర్మాణం లో ఉన్న శ్రీ భీరప్ప స్వామి ... Read More

