హైకోర్ట్ అమరావతి,అన్ని జిల్లా కోర్ట్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటుచేయాలి
జిల్లా జడ్జి కబర్ధికి వినతిపత్రం అందచేత బహుజన లాయర్స్ ఫోరం న్యూస్ వెలుగు, కర్నూలు లీగల్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సుప్రీంకోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన ... Read More
డిసెంబర్ 6ను ఫాసిస్ట్ వ్యతిరేక దినంగా నిర్వహించిన ఎస్దిపిఐ
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం ఎస్దిపిఐ ఆలూరు అసెంబ్లీ కరవర్గ తరుపున పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్దిపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ... Read More
ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 68వ వర్ధంతి
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 68వ వర్ధింతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ... Read More
రెవిన్యూ సదస్సు ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారం
ప్రత్యేక అధికారి డి పి ఓ విజయ భాస్కర్ హోళగుంద, న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవిన్యూ సదస్సు ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం ... Read More
భూ సమస్యల పరిష్కారం కొరకే గ్రామ రెవెన్యూ సదస్సులు
తహసిల్దార్ రమాదేవి తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: గ్రామంలో గల ప్రజల భూ సమస్యల పరిష్కారం కొరకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తుగ్గలి ... Read More
మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యలమంచి శ్రీరాములు అనారోగ్యంతో మృతి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల ఉప్పర్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యలమంచి శ్రీనివాసులు శుక్రవారం ... Read More
మెగా పిటిఎం సమావేశాలను విజయవంతం చేయండి
ఎంఈఓ రమా వెంకటేశ్వర్లులు తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో శనివారం రోజున నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ... Read More

