జిల్లా కలెక్టర్లు నిబద్దతతో పనిచేయాలి: పవన్ కళ్యాణ్
అమరావతి : జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పని చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి ... Read More
జిల్లా కలెక్టర్ల సుదస్సును నిర్వహించిన ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం 5వ బ్లాక్లో 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభం అయింది.. ఉప ముఖ్యమంత్రి పవన్ ... Read More
వైట్ గోల్డ్ నూతన కార్యాలయం ప్రారంభం
న్యూస్ వెలుగు కర్నూలు: కర్నూలు కేంద్రంగా వైట్ గోల్డ్ కార్యకలాపాను విస్తరణ చేస్తూ నూతన కార్యాలన్నీ బుధవారం ప్రారంభించినట్లు మార్కెటింగ్ మేనేజర్ తెలిపారు. కర్నూలు కేంద్రంగా వెస్ట్ సైడ్ ... Read More
నియామక పత్రాలను అందించిన ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు అమరావతి : మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండులో కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి ... Read More
ఆదోని జిల్లాగా ప్రకటించాలి…
రాయలసీమ రవికుమార్రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్. కర్నూలు, న్యూస్ వెలుగు: జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న ఆదోనిని తక్షణమే ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర ... Read More
గౌతమ్ అదానితో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీ అమరావతి న్యూస్ వెలుగు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని బుధవారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ... Read More
మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: ఉప ముఖ్యమంత్రి
మంగళగిరి న్యూస్ వెలుగు : ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ‘ప్రజా ధనం నుంచి ... Read More

