వక్ఫ్ బోర్డు చట్ట సవరణ లకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
కర్నూలు కార్పొరేషన్, న్యూస్ వెలుగు; కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల బిల్లు 2024ను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ .ఏ. ... Read More
ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి..!
కర్నూలు, న్యూస్ వెలుగు; ఏపీ వెలుగు విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. విఓఏ లకు 3 సంవత్సరాల ... Read More
వ్యాస రచన పోటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం
కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బుధవారం జిల్లా న్యాయ సేవ సదన్ నందు నిర్వహించిన “అంతర్జాతీయ బాలల దినోత్సవానికి” ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన ... Read More
కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్లో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు.ప్రజా గళం సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ... Read More
నవోదయ లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు
ఎమ్మిగనూరు, న్యూస్ వెలుగు; ఎమ్మిగనూరు బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇంతకు మునుపు ఈనెల 19 వరకు దరఖాస్తుకు ... Read More
రజకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి; బాస్కరయ్య
కర్నూలు, న్యూస్ వెలుగు; రజకుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాస్కరయ్య కర్నూలు లో కోరారు. కర్నూలు లోని రజకవృత్తిదారుల సంఘం కార్యాలయంలో ... Read More
అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చివేయాలి: ఏఐవైఎఫ్
కర్నూలు, న్యూస్ వెలుగు; సి. క్యాంప్ సెంటర్ లో ఉన్న బస్టాండ్ స్థలంలో కొంతమంది అక్రమార్కులు నిర్మించిన షాపులను వెంటనే తొలగించి బస్ షెల్టర్ ను ఏర్పాటు చేయాలని అఖిల ... Read More

