తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల

తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల

బేతంచెర్ల న్యూస్ వెలుగు :  సిమెంట్ నగర్ గ్రామంలోపాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న కాలనీలోని15 ఏళ్ల నాటి నుండి ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు సంతోషంగా ఉందని ... Read More

ల్యాబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కోట్ల

ల్యాబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కోట్ల

బేతంచెర్ల న్యూస్ వెలుగు : మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూతన ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ... Read More

జాతీయస్థాయి డ్రాగన్ బోట్ పోటీలకు ఏపీ క్రీడాకారులు

జాతీయస్థాయి డ్రాగన్ బోట్ పోటీలకు ఏపీ క్రీడాకారులు

కర్నూలు న్యూస్ వెలుగు : నవంబర్  24 నుంచి 27 వరకు మహారాష్ట్రలోని నాందేడ్ లో జరగబోయే 12వ జాతీయ స్థాయి సీనియర్ డ్రాగన్ బోట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ ... Read More

రాష్ట్రపతి కి  ఘనస్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రపతి కి ఘనస్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పుట్టపర్తి న్యూస్ వెలుగు : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలలో పాల్గొనేందుకు శనివారం ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ కు రాష్ట్ర ... Read More

పశువులకు మేతగా అరటి గెలలు..!

పశువులకు మేతగా అరటి గెలలు..!

అమరావతి న్యూస్ వెలుగు : రాష్ట్రంలో అరటి రైతులది అరణ్య రోదనలు గురిచేసిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షురాలు వైఎస్ షర్మిల ఆన్నారు . సిరులు కురిపించే పంట ... Read More

4,913 కోట్లు ల‌బ్ధి చేకూర్చాం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

4,913 కోట్లు ల‌బ్ధి చేకూర్చాం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

అమరావతి న్యూస్ వెలుగు : సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న  గంగ‌ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ... Read More

17 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేయాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు

17 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేయాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి న్యూస్ వెలుగు : గృహనిర్మాణ శాఖ, APTIDCO సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను ... Read More