ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం : ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి న్యూస్ వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంస్ఎంఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ... Read More
రాష్ట్రపతి , గవర్నర్ నిర్ణయాలకు కోర్టు ఎటువంటి కాలపరిమితిని విధించలేదు: సుప్రికోర్టు
డిల్లీ న్యూస్ వెలుగు : రాజ్యాంగం ప్రకారం బిల్లులకు ఆమోదం ఇవ్వడంపై రాష్ట్రపతి మరియు గవర్నర్ నిర్ణయాలకు కోర్టు ఎటువంటి కాలపరిమితిని విధించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. రాష్ట్ర ... Read More
పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్
పాట్నాన్యూస్ వెలుగు : NDA నాయకుడు నితీష్ కుమార్ ఈరోజు 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో జరిగిన ప్రమాణ ... Read More
మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
డిల్లీ న్యూస్ వెలుగు : ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద ఘటనలో ప్రమేయం ఉన్న మరో నలుగురు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు ... Read More
పేద ప్రజల ఆకలి ఆశలు తెలిసిన నేత ఆయన : ఎమ్మెల్యే శ్యామ్ కుమార్
పత్తికొండ న్యూస్ వెలుగు : తెలుగు జాతి ప్రతీక , కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా నివసిస్తున్న మహానాయకుడు, దివంగత నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్నిశుక్రవారం ... Read More
పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగేదెప్పుడు : మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
పత్తికొండ న్యూస్ వెలుగు : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేద ప్రజలు ఉచిత ఆరోగ్య సేవలకు దూరమవడంతో పాటు, పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగే ... Read More
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: సూర్య ప్రతాప్
డోన్ న్యూస్ వెలుగు : డోన్ నియోజవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికను గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేయగా ... Read More

