BREAK NEWS

అకాల వర్షం తో.. వందల ఎకరాల్లో వరి పంట నష్టం

అకాల వర్షం తో.. వందల ఎకరాల్లో వరి పంట నష్టం

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల మొర వెంగళెరెడ్డి పేట,కడమలకాల్వ, ఈర్నపాడు సింగవరం గ్రామాల్లో భారీ వర్షం బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి ... Read More

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పత్తికొండ, న్యూస్ వెలుగు ప్రతినిధి:పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భ్రమరాంబ అధ్యక్షతన ఘనంగా జరిగింది.ఈ ... Read More

పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు;  ఎస్పీ  ఆదేశాల మేరకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన జమ్మలమడుగు ... Read More

ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం

ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని సోమవారం బండి ఆత్మకూరు పోలీసు స్టేషన్లో అమరవీరుల ఘనంగా జరుపుకున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులలో అసువులు బాసిన ... Read More

పోతన సాహిత్య పీఠ అధ్యక్షునికి పురస్కారం

పోతన సాహిత్య పీఠ అధ్యక్షునికి పురస్కారం

 ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు పసుపులేటి .శివశంకర్కు సోమవారం విజయవాడలో అఖిలభారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ ఆర్పిత ... Read More

పాడి పంటలు మాస పత్రిక పుస్తకం రైతులకు ఓ మంచి నేస్తం ఒక వరం లాంటిది..

పాడి పంటలు మాస పత్రిక పుస్తకం రైతులకు ఓ మంచి నేస్తం ఒక వరం లాంటిది..

మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి ప్రతి రైతు వార్షిక చందా 300 రూపాయలు చెల్లించి ప్రతి ఇంట నెల వారి మాస పత్రిక పుస్తకం పొందాలి ముద్దనూరు, ... Read More

‘ధిమ్సా’ పత్రిక ఆవిష్కరణలో పాల్గొన్న ప్రొఫీసర్

‘ధిమ్సా’ పత్రిక ఆవిష్కరణలో పాల్గొన్న ప్రొఫీసర్

ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తన అధికారిక వార్తా పత్రిక 'ధిమ్సా' తొలి సంచికను విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ టి.వి. కట్టిమని ఆవిష్కరించారు. Read More